Posts

Showing posts from January, 2024

అయోధ్య రామ మందిరం నిర్మాణం | బాల రాముని ప్రాణ ప్రతిష్టాపన | ఉత్తర ప్రదేశ్ రామ మందిరం అయోధ్య

Image
అయోధ్య పేరు వినగానే అందరికీ రామ జన్మభూమి అని అందరికీ తెలిసిన విషయమే కానీ 2024 జనవరి 22 వ తేదీన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో గుడిలో జరిగింది. దీనికి ఇంతటి విశిష్టత ఎంటి అంటే 500 సం"ల హిందువుల కళ మరియు త్రేతా యుగంలో శ్రీరాముడి బాల్యం అంతా ఈ అయ్యోధ్య లోనే గడిపారు .కావున హిందువులు ఆ స్థలాన్ని శ్రీరాముని జన్మ భూమి అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. హిందువులకు మరియు ముస్లింలకు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ స్థలం లో ఉన్న  బాబ్రీ మసీదు కూల్చివేత కారణం వల్ల ఆ స్థలం మకే చెందుతుందని లేదు.. లేదు... మా శ్రీరాముడు జన్మించిన భూమి కారణంగా మరియు పూర్వ కాలం అక్కడ రామ మందిరము ఉండేదని ఆ ప్రదేశమంతా మది అని గొడవలు మొదయ్యాయి. అయోధ్య రామ మందిరం ప్రస్తుత కథ  ఉత్తర ప్రదేశ్ లోని ప్రస్తుత అయోధ్య లో రామ మందిరం నిర్మాణంలో ఉంది. ఇందులో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ 22 జనవరి 2024న మధ్యాహ్నం 12:29 గంటలకు 90 నిమిషాల శుభ సమయంలో జరిగింది. బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ శ్రీ రాముడి బాల రూపంలో విగ్రహం ప్రతిష్టించారు అయితే శ్రీరాముడిని రామ్ లాల్లా అనే పేరుతో కొలుస్తారు. 2019లో, భారత సర్వోన్నత న్యాయస్థానం వివాదాస్పద ...